వాలంటీర్లు, ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయాలు.
వాలంటీర్లు, ఉద్యోగుల పీఆర్సీపై కీలక నిర్ణయం
ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 10న జరగనుంది. దసరా వేళ జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. అందులో భాగంగా వాలంటీర్ల సేవల కొనసాగింపుపైన ఈ భేటీలో కీలక నిర్ణయం ఉంటుందని సమాచారం.
ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలతో పాటుగా పీఆర్సీ నియామకంపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈనెల 10వ తేది సచివాలయంలోని మొదటి బ్లాక్లో జరుగనుంది.
Recent Posts
See Allఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...
留言