top of page

నలుగురు ట్రెజరీ ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు

Writer's picture: AP Teachers TVAP Teachers TV


four tresury employees suspended
four tresury employees suspended

ట్రెజరీలో భద్రపరిచిన పురాతన నాణేలు మాయం కావడంతో జిల్లా ట్రెజరీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు ఉద్యోగులపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో ఆ ఉద్యోగుల పేర్లు బయటపడటంతో వారిని విధుల నుంచి తొలగించారు. సస్పెండైన వారిలో అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ సయ్యద్‌ అమిరుద్దీన్‌, అటెండర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, సబ్‌ ట్రెజరీ ఆఫీసర్‌ రమేశ్‌రెడ్డి, క్యాషియర్‌ మురళీమోహన్‌ ఉన్నారు. విష్ణువర్ధన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ట్రెజరీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తు్న్న నలుగురు ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు


 అన్నమయ్య జిల్లా రాజంపేట ట్రెజరీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తు్న్న నలుగురు ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు

ట్రెజరీలో భద్రపరిచిన పురాతన నాణేలు మాయం కావడంతో జిల్లా ట్రెజరీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు ఉద్యోగులపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విచారణలో ఆ ఉద్యోగుల పేర్లు బయటపడటంతో వారిని విధుల నుంచి తొలగించారు. సస్పెండైన వారిలో అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ సయ్యద్‌ అమిరుద్దీన్‌, అటెండర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, సబ్‌ ట్రెజరీ ఆఫీసర్‌ రమేశ్‌రెడ్డి, క్యాషియర్‌ మురళీమోహన్‌ ఉన్నారు. విష్ణువర్ధన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు





 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comentarios


bottom of page