top of page

తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన

Writer's picture: AP Teachers TVAP Teachers TV

తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన


తల్లికి వందనం(రూ.15,000), అన్నదాత సుఖీభవ(రైతుకు రూ.20,000) పథకాలను త్వరలోనే అమలు చేస్తామని మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో ప్రకటించారు.


ఏప్రిల్, మే నెలల్లో ఈ పథకాలు తప్పకుండా లబ్ధిదారులకు అందిస్తామని వెల్లడించారు.


ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు.


గత ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి పెంచకుండా, ఏడాదికి రూ. 250 చొప్పున పెంచిందని లోకేశ్ విమర్శించారు.

 
 

Recent Posts

See All

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 (డ్రాఫ్ట్) ప్రకటన: భారత గణరాజ్యంలోని డెబ్బై ఆరవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్...

Comentarios


bottom of page